విజయవాడ ఇంద్రకీలాద్రి పై దసరా ఉత్సవాల శోభ మొదలు కానుంది.
సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజులపాటు అమ్మవారు 11 అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

👉 అలంకారాల వారీగా షెడ్యూల్

సెప్టెంబర్ 22 – బాలత్రిపుర సుందరి దేవి

23 – గాయత్రీ దేవి

24 – అన్నపూర్ణాదేవి

25 – కాత్యాయని దేవి

26 – మహాలక్ష్మి

27 – లలితా త్రిపుర సుందరి దేవి

28 – మహాచండి దేవి

29 – సరస్వతి దేవి

30 – దుర్గాదేవి

అక్టోబర్ 1 – మహిషాసుర మర్దిని

అక్టోబర్ 2 – రాజరాజేశ్వరి దేవి


🪔 అక్టోబర్ 2న ఉదయం 9:30కి పూర్ణాహుతి తో దసరా ఉత్సవాలు ముగుస్తాయి.
అదే రోజు సాయంత్రం 5 గంటలకు కృష్ణా నదిలో హంస వాహన తెప్పోత్సవం నిర్వహించనున్నారు.

📌 సెప్టెంబర్ 29న మూలనక్షత్రం రోజున మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 మధ్య ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

✍️ ఈవో శినా నాయక్, వైదిక కమిటీ సభ్యులు, స్ధానాచార్య శివప్రసాద్ శర్మ వివరాలు వెల్లడించారు.