తెలంగాణ

కారు బీభత్సం: డివైడర్‌ను ఢీకొట్టి ఇంటి గోడపైకి ఎగిరిన కారు – ఇద్దరికి గాయాలు
కారు బీభత్సం: డివైడర్‌ను ఢీకొట్టి ఇంటి గోడపైకి ఎగిరిన కారు – ఇద్దరికి గాయాలు

📍 మేడ్చల్, శంభీపూర్శంభీపూర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన …

భూభారతి చట్టం అమలుకు ఆగస్టు 15 గడువు – తెలంగాణ  రైతుల భూ కలలు నెరవేరనున్నాయా?
భూభారతి చట్టం అమలుకు ఆగస్టు 15 గడువు – తెలంగాణ రైతుల భూ కలలు నెరవేరనున్నాయా?

తెలంగాణలో రైతుల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం (Bhu Bharathi Act) ప్రస్తుతం హాట్ టాపిక్‌గా …

తెలంగాణ పాఠశాలల్లో U ఆకారంలో సీటింగ్ విధానం
తెలంగాణ పాఠశాలల్లో U ఆకారంలో సీటింగ్ విధానం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా పద్ధతుల్లో ఓ వినూత్న మార్పుకు శ్రీకారం చుట్టారు. మలయాళ చిత్రం ‘స్థానార్థి శ్రీకుట్టన్’ …

ప్రకటన స్థలం

Advertisement Space - 728x90

హైదరాబాదులో అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు – ఉత్సాహంగా పాల్గొన్న భక్తులు
హైదరాబాదులో అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు – ఉత్సాహంగా పాల్గొన్న భక్తులు

హైదరాబాద్‌, జూలై 20:తెలంగాణ రాష్ట్రంలో ఆదిమత పూజా పరంపరలలో ముఖ్యమైన బోనాల పండుగను భక్తులు అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని …

విద్యుత్ రంగంలో ఆధార్ తరహా సంస్కరణలు – వినియోగదారులకు యూనిక్ ఐడీ నెంబర్
విద్యుత్ రంగంలో ఆధార్ తరహా సంస్కరణలు – వినియోగదారులకు యూనిక్ ఐడీ నెంబర్

దేశవ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని ఆధునికీకరించేందుకు కేంద్ర విద్యుత్ శాఖ ఆధార్ తరహాలో వినియోగదారులకు ప్రత్యేక గుర్తింపు నంబర్ (Unique ID) …

వరంగల్ ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు – 150 ఎంబీబీఎస్ సీట్లు నష్టానికి
వరంగల్ ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు – 150 ఎంబీబీఎస్ సీట్లు నష్టానికి

వరంగల్ హంటర్ రోడ్డులోని ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (FCIMS)కి చెందిన గుర్తింపును జాతీయ వైద్య కమిషన్ …

జలవనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది – సీపీఐ నేత నారాయణ
జలవనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది – సీపీఐ నేత నారాయణ

తెలుగు రాష్ట్రాల్లో సహజ జలవనరులైన కృష్ణా, గోదావరి నదులపై మిగులు జలాల పరిరక్షణ ఎంతో కీలకమని సీపీఐ జాతీయ కార్యదర్శి …

ప్రకటన స్థలం

Advertisement Space - 728x90

ప్రజా ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై నిపుణుల కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ప్రజా ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై నిపుణుల కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎంసీహెచ్ఆర్డీ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజా …