ఆంధ్రప్రదేశ్

విజయవాడ ఉత్సవ్ – ప్రపంచంలోనే అతిపెద్ద ఫెస్టివల్ కార్నివల్
విజయవాడ ఉత్సవ్ – ప్రపంచంలోనే అతిపెద్ద ఫెస్టివల్ కార్నివల్

విజయవాడలో ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు విశేషంగా జరగనున్నాయి. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ …

పొలమూరు సరిహద్దులో అఖిలపక్ష నిరసన
పొలమూరు సరిహద్దులో అఖిలపక్ష నిరసన

పొలమూరు సరిహద్దులో అఖిలపక్ష నిరసనపశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరు నవుడూరు సెంటర్ సమీపంలో ఆర్ అండ్ బి రహదారి …

అమరావతి రాజధాని – అసైన్డ్ రైతులకు ఊరట
అమరావతి రాజధాని – అసైన్డ్ రైతులకు ఊరట

 గతంలో అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సీఆర్డీయేకు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఊరట కల్పించింది.వారికి ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో …

ప్రభుత్వ ఉద్యోగాలకూ ఐటీ అర్హత – పదోన్నతులకూ పరీక్షలు
ప్రభుత్వ ఉద్యోగాలకూ ఐటీ అర్హత – పదోన్నతులకూ పరీక్షలు

అమరావతి:రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులు పరీక్షల ఆధారంగా నిర్ణయించబడనున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అని …

హార్టికల్చర్ యూనివర్సిటీలో 23 నుంచి డిగ్రీ సీట్ల కేటాయింపు
హార్టికల్చర్ యూనివర్సిటీలో 23 నుంచి డిగ్రీ సీట్ల కేటాయింపు

 వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ (ఆనర్స్) కోర్సుల్లో సీట్ల కేటాయింపు …

మాజీ CM జగన్‌ ఫోటోతో సచివాలయం లో సర్టిఫికెట్లు జారీపై వివాదం ఉద్యోగుల సస్పెండ్
మాజీ CM జగన్‌ ఫోటోతో సచివాలయం లో సర్టిఫికెట్లు జారీపై వివాదం ఉద్యోగుల సస్పెండ్

మచిలీపట్నం, సెప్టెంబర్‌ 16:కృష్ణా జిల్లా బందరు మండలంలోని తాళ్లపాలెంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. స్థానిక గ్రామ సచివాలయం ద్వారా జారీ …

అమరావతి : సోషల్ మీడియాలో మహిళలపై కించపరిచే పోస్టులపై మంత్రివర్గ ఉపసంఘం
అమరావతి : సోషల్ మీడియాలో మహిళలపై కించపరిచే పోస్టులపై మంత్రివర్గ ఉపసంఘం

సోషల్‌ మీడియాలో మహిళలను అవమానించే పోస్టులు, తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘం …

అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు
అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు

అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుఅమరావతి: అమరావతిని భారత క్వాంటం క్యాపిటల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని ఐటీ, ఆర్టీజీ …